భద్రాచలం పుష్కరఘాట్‌లవద్ద డ్రోన్ కెమేరాలతో గస్తీ

హైదరాబాద్: తెలంగాణలో పుష్కర ఘాట్‌ల వద్ద భద్రతకోసం పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భద్రాచలంవద్ద భక్తుల రద్దీని గమనించటానికి రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్(మానవ రహిత హెలికాప్టర్‌)లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్‌లకు కెమేరాలను అమర్చి వాటిద్వారా రద్దీని పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌లు ఆకాశంలో ప్రయాణిస్తూ దూర ప్రదేశాలలోకూడా రద్దీని పోలీసులకు చూపిస్తున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాముడు ఇవాళ హెలికాప్టర్‌ద్వారా ఉభయ గోదావరి జిల్లాలలోని పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, రావులపాలెంలలో ఉన్న పుష్కర ఘాట్‌లవద్ద పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ పదిరోజులపాటు ముఖ్యమంత్రితోబాటు రాజమండ్రిలోనే బసచేస్తానని రాముడు చెప్పారు. అదనపు బలగాలను తెప్పించామని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close