ప‌వ‌న్ సాయం…. రెండు కోట్లు

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా ముందుంటాడు ప‌వ‌న్ కల్యాణ్‌. ఇప్పుడూ అంతే. తెలుగు ప్ర‌జ‌ల‌త‌కు అండ‌గా నిలిచాడు. క‌రోనాపై పోరాడుతున్న రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కూ త‌న వంతు సాయం అందించ‌డానికి ముందుకొచ్చాడు. ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్లో ఓ ప్ర‌క‌ట‌న చేశాడు ప‌వ‌న్‌. త్వ‌ర‌లోనే ఈ మొత్తాన్ని ముఖ్య‌మంత్రుల్ని నేరుగా క‌లిసి అందించ‌బోతున్నాడు. మ‌రో వైపు ప్ర‌ధాన మంత్రి స‌హాయ నిధికి మ‌రో రూ. కోటి ప్ర‌క‌టించాడు. ఇటీవ‌ల సైనిక సంక్షేమానికి సైతం ప‌వ‌న్ కోటి రూపాయ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాపై ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంలో సెల‌బ్రెటీలు, స్టార్లు, వ్యాపార వేత్త‌లూ త‌మ‌వంతు ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. తెలుగు హీరోల్లో నితిన్ ఇప్ప‌టికే త‌న విరాళం ఇచ్చేశాడు. ఇక మిగిలిన వాళ్లూ ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా మేల్కొనాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close