ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం

భారత్-మయన్మార్ దేశాల సరిహద్దు ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున 4.37 గంటలకు సుమారు ఒక నిమిషంపాటు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదు అయింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరానికి 33కిమీ దూరంలో ఉన్న తామేన్గ్ లాంగ్ అనే ఊరులో భూమికి 10 కిమీ లోతులో ఈ భూకంప కేంద్ర ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. ఈ భూకంప ప్రకంపనలు దేశంలోని అస్సాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ ఖండ్ రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. అలాగే మయన్మార్ దేశంలో సరిహద్దు ప్రాంతాలలో ఈ ప్రభావం బాగా కనిపించింది. ఈ భూకంపం ప్రభావం ఇంఫాల్ లో చాలా ఎక్కువగా కనిపించింది. అక్కడ అనేక భవనాల గోడలు పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ భూకంపం వలన ఇంఫాల్ నగరంలో ఒక వ్యక్తి మరణించాడు.100మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close