మనసు మార్చుకున్న డొక్కా

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంపై మనసు మార్చుకున్నారు.  తాను వైసీపీలో చేరబోవడంలేదని, కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. వైసీపీలో చేరనందుకు జగన్‌కు, విజయ సాయికి క్షమాపణలు చెప్పారు. వైసీపీలోకి వస్తానని వారికి తాను చెప్పినమాట నిజమేనని అన్నారు. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావు మొత్తంమీద తన శిష్యుడైన డొక్కాను వైసీపీలో చేరకుండా ఆపటంలో కృతకృత్యులైనట్లు కనబడుతోంది. డొక్కాను వైసీపీలోకి వెళ్ళనీయబోనని, తెలుగుదేశంలోకి తీసుకొస్తానని ఇవాళ ఉదయం రాయపాటి ఖరాఖండిగా చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close