క్రైమ్ : రియల్ ఆర్ఎక్స్ 100 హీరోయిన్ – ప్రియుడి మర్డర్ !

శారీరక అవసరాలు తీర్చేసుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియుడ్ని చంపామని సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుతుంది ఆర్ఎస్ 100 సినిమాలో హీరోయిన్. అచ్చంగా అలాంటి క్యారెక్టరే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఆమె పేరు శ్వేతారెడ్డి. ఫేస్‌బుక్‌లో అందంగా కనిపించాడని యాష్మిన్ కుమార్ అనే వ్యక్తిని లైన్‌లో పెట్టింది. శ్వేతారెడ్డికి అప్పటికే పెళ్లయింది. అయినా సరే యాష్మిన్‌తో సరదాలు తీర్చుకుంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ శృంగారాలు చేసుకున్నారు.

శ్వేతారెడ్డిని సిన్సియర్‌గా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ శ్వేతారెడ్డి మాత్రం అలా అనుకోలేదు. . పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అదే చెప్పింది. అయితే యాష్మకుమార్ మాత్రం శ్వేతారెడ్డిని మర్చిపోలేదు. పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. చివరికి పెళ్లికి ఒప్పుకోకపోతే యాష్మిన్ కుమార్ న్యూడ్ కాల్స్ వీడియోలు బయటపెడతానని కూడా హెచ్చరించాడు. యాష్మకుమార్ న్యూడ్ కాల్స్ బయటపెడతానని బెదిరించిన తర్వాత … శ్వేతారెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా హీరోయిన్ టైప్‌లో ఆలోచించింది.

స్నేహితుల్ని మాట్లాడింది. యాష్మకుమార్‌తో మత్తుగా మాట్లాడి పిలిపించింది. అందరూ కలిపి చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు. కొసమెరుపేమిటంటే హత్య చేయడానికి సహకరించిన ఆ మిత్రులు కూడా.. ఫేస్ బుక్ ఫ్రెండ్సే. వారితోనూ శ్వేతారెడ్డి ఎలాంటి యవ్వారాలు పెట్టుకుందో పోలీసులు బయట పెట్టలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close