ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్న అన్నా హజారే

హైదరాబాద్: అక్టోబర్ 2నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే ఇవాళ ప్రకటించారు. భూ సేకరణ బిల్లు, ఒకటే హోదా-ఒకటే అంశాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను చట్టం చేయొద్దని కోరుతూ అన్నా హజారే ఈ ఏడాది మొదట్లో ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖకూడా రాశారు. కేంద్రానికి భూ సేకరణ ఆర్డినెన్స్‌ను చట్టంగా చేయటంలో ఉన్న ఆసక్తి ఒకటే హోదా-ఒకటే పింఛను పథకం అమలుపై లేదని అన్నా ఇటీవల పలుసార్లు విమర్శలు చేశారు. అన్నా గతంలో లోక్‌పాల్ బిల్లుకోసంకూడా ఆమరణ నిరహారదీక్ష చేయటం, నాటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి లోక్‌పాల్ బిల్లును పాస్ చేయించం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close