వర్మ ఏంటి ఈ కర్మ..!

సినిమాలతో సంచలన విషయాలను బట్టబయలు చేయడమే కాదు తన స్పందనలో ప్రజల మేలు కోరకే అంటూ సెన్షేషనల్ కామెంట్స్ చేస్తుంటాడు ప్రముఖ దర్శక నిర్మాతల్ రాం గోపాల్ వర్మ. మొన్నటిదాకా వంగవీటి సినిమా మీద కాన్సెంట్రేట్ చేసి రోజుకో ట్వీట్ చేసి రచ్చ రచ్చ చేసిన వర్మ ఇప్పుడు దేశంలో చైతన్యం రావాలంటే ప్రధాని మోదితో సన్ని లియోన్ కలిసి పనిచేయాలని మాట్లాడుతున్నాడు.

ఓ మహోన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సెన్సార్ లేకుండా మాట్లాడే మాటలు ప్రజల్లోకి తొందరగా వెళ్లే ప్రభావం కనిపిస్తున్నా కొంతమందిని మాత్రం వర్మ మాట్లాడే మాటలు అభ్యంతరకంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుసు. అయితే వీటన్నిటిని ఏవి వర్మ పట్టించుకోడు.. తనకు ఆ నిమిషం ఏది మనసుకి అనిపిస్తుందో అది వెంటనే ట్విట్టర్ లో పెట్టి దుమారం రేపడం వర్మకు మాములే. ఇక ఈసారి సన్ని మీద కన్ను పడ్డ వర్మ ఆమెతో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చర్చలు జరపాలని. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ తో ఏవిధంగా ఎట్రాక్ట్ అయ్యారో.. దేశ ప్రజలు కూడా సన్నికి కనెక్ట్ అయ్యారని అన్నాడు.

అంతేకాదు ఈ చర్చ మీద ఓ ఇంట్రెస్టింగ్ పోల్ కూడా ఏర్పాటుచేసిన వర్మ ప్రజల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాడు. ఇందంతా చూస్తుంటే వర్మ ఏంటి ఈ కర్మ అనకుండా ఉండలేరు. అయితే అలా అనుకున్నా నా ట్విట్టర్ నా ఇష్టం నేనేమన్నా చదవమన్నానా అని ఎదురు ప్రశ్న వేసే అవకాశం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close