ప‌వ‌న్‌లానే… అనుష్క కూడా

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా ఈరోజు శ‌ర‌త్‌మ‌రార్ ఆఫీసులో గుట్టుచ‌ప్పుడు కాకుండా మొద‌లైపోయిన సంగ‌తి తెలిసిందే. క‌నీసం మీడియాకు కూడా ఆహ్వానం అంద‌లేదు. ఇప్పుడు ప‌వ‌న్ దారిలోనే అనుష్క కూడా న‌డించింది. అనుష్క క‌థానాయిక‌గా యువీ క్రియేష‌న్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే.. భాగ్‌మ‌తి. పిల్ల‌జ‌మిందార్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమా కూడా గ‌ప్ చుప్ గా ఈరోజే మొద‌లైంది. యువీ క్రియేష‌న్స్ ఆఫీసులో కొత్త సినిమాకి కొబ్బ‌రికాయ్ కొట్టేశారు.

అనుష్క‌, అశోక్‌, ప్ర‌మోద్‌, వంశీ మ‌రికొంత‌మంది త‌ప్ప ఈ కార్యక్ర‌మానికి ఎవ్వ‌రూ హాజ‌రు కాలేదు. యువీ క్రియేష‌న్స్ అంటే ప్ర‌భాస్ సొంత సంస్థ‌లాంటిది. ప్ర‌భాస్ కూడా ఈ ఓపెనింగ్‌లో క‌నిపించ‌లేదు. అంత గ‌ప్ చుప్‌గా.. కొబ్బ‌రికాయ్ కొట్టేశార‌న్న‌మాట‌. జులై నుంచి భాగ్‌మ‌తి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. దాదాపు రూ.40 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కాల్సిన ఈచిత్రం.. చివ‌రికి యువీ క్రియేష‌న్స్ చేతికి చిక్కింది. రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరోలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో భాగ్‌మ‌తి అనుష్క కెరీర్‌కి కీల‌కం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close