‘నాంది’ ద‌ర్శ‌కుడితో బెల్లం కొండ‌

‘నాంది’ తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌. ఆ త‌ర‌వాత న‌రేష్‌తోనే… ‘ఉగ్రం’ రూపొందించాడు. ఉగ్రం క‌మర్షియ‌ల్‌గా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు కానీ, ద‌ర్శ‌కుడిగా విజ‌య్‌కి మంచి పేరే తీసుకొచ్చింది. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమాకి స‌న్నాహాలు చేసుకొంటున్నాడు. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కి ఓ క‌థ చెప్పాడు. నాంది, ఉగ్రం రెండూ సోష‌ల్ ఇష్యూల్ని బేస్ చేసుకొన్న క‌థ‌లే. అయితే ఈసారి మాత్రం క‌మ‌ర్షియ‌ల్ సినిమా చెప్ప‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. రాధామోహ‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బెల్లంకొండ చేతిలో ఉన్న మూడో సినిమా ఇది. ఓ వైపు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ షెడ్యూల్ పూర్త‌య్యింది. మ‌రో కొత్త షెడ్యూల్ ఈవారంలోనే మొద‌లు కానుంది. ర‌మేష్ వ‌ర్మ‌తో ‘రాక్ష‌సుడు 2’ ప‌ట్టాలెక్కిస్తున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ముందుగా సాగ‌ర్ చంద్ర సినిమా పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత‌.. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల సినిమా ప్రారంభిస్తారు. దాంతో పాటుగా రాక్ష‌సుడుని స‌మాంత‌రంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close