మోత మోగింది !

చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ప్రజలు మోత మోగించి మరీ అధికారం ఉందని అరాచకానికి దెగబిన వాళ్ల చెవుల్లో తుప్పు వదిలేలా చేశారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచే కాదు సామాన్య జనం నుంచి విశ్లేష స్పందన వచ్చింది. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ ఆగ్రహాన్ని, చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదిలి పెట్టలేదు. గుంటూరులో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్చందంగా తాము ఎక్కడ ఉంటే.. అక్కడ శబ్దం చేసి నిరసన తెలిపారు.

నారా లోకేష్ ఢిల్లీలో.. భువనేస్వరి హైదరాబాద్‌లో .. బ్రాహ్మణి రాజమండ్రిలో మోత మోగించారు. పిలుపునిచ్చింది ఒక్క రోజు ముందే అయినా.. పార్టీ పరంగా ప్రిపరేషన్స్ ఏమీ లేకపోయినా.. ప్రజలు సమాచారం ఉన్న ప్రజలంతా.. అక్రమ అరెస్టును తమకు చేతనైన పద్దతిలో ఖండించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్య పరిచింది. నిజానికి టీడీపీ సోషల్ మీడియా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ఇలా ప్రకటించుకుని మనమంతా టీడీపీ అభిమానులమని చెప్పుకోవడం ఎందుకని చర్చ పెట్టారు. అలా చేస్తే ఓట్లు తీసేస్తారని భయపడ్డారు. కానీ సామాన్యులు కూడా భయటపడకుండా మోత మోగించారు.

ఏడు గంటల నంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ ఏపీ వ్యాప్తంగా శబ్దాలు వినిపించాయి. హైదరాబాద్, బెంగళూరులోనూ పలు చోట్ల ప్రజలు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేయమని పిలుపునివ్వడంతో.. నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సాధారణంగా పార్టీ ఆర్గనైజ్ చేస్తే.. ఓ రకంగా ఉంటుంది.. ప్రజలు పార్టీసిపేట్ చేస్తే వేరే రకంగాఉంటుంది. ఊహించని విధంగా ఉంటుంది. అలాంటి సిట్యూయేషన్ ఏపీ వ్యాప్తంగా కనిపించింది. ఈ ఉత్సాహంతో ప్రజలందర్నీ ఎంగేజ్ చేసేలా మరికొన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు టీడీపీ రెడీ అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close