ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మహారాజ్ మండిపడ్డారు. టీటీడీ వెబ్సైట్లో అన్యమత పేర్లు, చిత్రాలు, పాటలు ఉన్నాయని నిరసిస్తూ ఆదివారం విశాఖలో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అన్యమత ప్రచారాలు, క్రైస్తవ మతంలోకి చేర్పించడం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎంత ఎక్కువ మత మార్పిడి జరిగితే తనకు అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్నారు. హిందూ ధర్మ వినాశనానికి జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో క్రైస్తవులు పేట్రేగి పోతున్నారని, హిందూ ఆలయాల వద్ద అన్యమత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను అమ్మి, ఆ సొమ్మును చర్చిల్లో పనిచేసే వారికి పంచేందుకు పూనుకున్నారని చెప్పారు. జెరూసలేం యాత్రకు రూ.60 వేలు ఇస్తున్న ప్రభుత్వం, హిందువుల యాత్రలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదన్నారు.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM

తిరుమలలో దర్శనం, వసతి అద్దె, ప్రసాదాల ధరలు విపరీతంగా పెంచేసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారి సంఖ్య తగ్గించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కలియుగ దైవంతో పెట్టుకున్నవారెవ్వరు బతికి బట్టకట్టలేదని, గతంలో కొందరు గాల్లో కలిసిపోయారని హెచ్చరించారు. జగన్ తీరు మార్చుకోకుంటే వేంకటేశుడు తగిన గుణపాఠం చెబుతాడన్నారు. జగన్ తీరుపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజంపై ఇంతలా దాడి జరుగుతున్నా ఆయన మౌనం వహించడం తగదన్నారు. త్వరలో అన్ని ఆశ్రమాలు, పీఠాధిపతులు, సాధువులు, హిందూ సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, అన్యమత ప్రచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తానని చెప్పారు.
మతమే మారింతర్వాత ఆ మతం లో ఉండే కులం మాత్రం ఎందుకు? కేవలం reservations దొబ్బి తినడానికి మాత్రమేనా? యేసు గొప్ప దేవుడు అని నమ్మినవాళ్ళు, దమ్ముంటే తక్షణమే reservation వల్ల వచ్చిన పదవులు, ఉద్యోగాలు వదులుకోవడం ధర్మం, న్యాయం. ఏమంటారు?
Who is ‘Tiberius Julius Abdes Pantera’. It was written as Jesus biological father with archaeological evidence. Is that true? Believers, please explain. I love Jesus, I want to know the truth.
Mana desam lo. Cristianity ni vote lu lekunda , reservations lekunda, subsidy lu lekunda rule tevali. Appudu janalu malli hindhu matam loki vachhestaru.
Please stop foolish article’s. What she said and what you written is completely opposite.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మహారాజ్ మండిపడ్డారు. టీటీడీ వెబ్సైట్లో అన్యమత పేర్లు, చిత్రాలు, పాటలు ఉన్నాయని నిరసిస్తూ ఆదివారం విశాఖలో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అన్యమత ప్రచారాలు, క్రైస్తవ మతంలోకి చేర్పించడం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎంత ఎక్కువ మత మార్పిడి జరిగితే తనకు అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారన్నారు. హిందూ ధర్మ వినాశనానికి జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో క్రైస్తవులు పేట్రేగి పోతున్నారని, హిందూ ఆలయాల వద్ద అన్యమత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను అమ్మి, ఆ సొమ్మును చర్చిల్లో పనిచేసే వారికి పంచేందుకు పూనుకున్నారని చెప్పారు. జెరూసలేం యాత్రకు రూ.60 వేలు ఇస్తున్న ప్రభుత్వం, హిందువుల యాత్రలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదన్నారు.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM

తిరుమలలో దర్శనం, వసతి అద్దె, ప్రసాదాల ధరలు విపరీతంగా పెంచేసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారి సంఖ్య తగ్గించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కలియుగ దైవంతో పెట్టుకున్నవారెవ్వరు బతికి బట్టకట్టలేదని, గతంలో కొందరు గాల్లో కలిసిపోయారని హెచ్చరించారు. జగన్ తీరు మార్చుకోకుంటే వేంకటేశుడు తగిన గుణపాఠం చెబుతాడన్నారు. జగన్ తీరుపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజంపై ఇంతలా దాడి జరుగుతున్నా ఆయన మౌనం వహించడం తగదన్నారు. త్వరలో అన్ని ఆశ్రమాలు, పీఠాధిపతులు, సాధువులు, హిందూ సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, అన్యమత ప్రచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తానని చెప్పారు.
మతమే మారింతర్వాత ఆ మతం లో ఉండే కులం మాత్రం ఎందుకు? కేవలం reservations దొబ్బి తినడానికి మాత్రమేనా? యేసు గొప్ప దేవుడు అని నమ్మినవాళ్ళు, దమ్ముంటే తక్షణమే reservation వల్ల వచ్చిన పదవులు, ఉద్యోగాలు వదులుకోవడం ధర్మం, న్యాయం. ఏమంటారు?
Who is ‘Tiberius Julius Abdes Pantera’. It was written as Jesus biological father with archaeological evidence. Is that true? Believers, please explain. I love Jesus, I want to know the truth.
Mana desam lo. Cristianity ni vote lu lekunda , reservations lekunda, subsidy lu lekunda rule tevali. Appudu janalu malli hindhu matam loki vachhestaru.