తెలకపల్లి రవి : కేంద్రంలో చేరబోమన్న గులాబీ ఎంపి

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన తర్వాత టిఆర్‌ఎస్‌ సభ్యులు మోడీ మంత్రివర్గంలో చేరతారని సాక్షి పతాక శీర్షిక నిచ్చింది. దాంతోపాటే ఎవరెవరు చేరేది పేర్లు కూడా ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ప్రభుత్వంలో చేరడం లేదని ప్రకటించారు. సమస్యలను బట్టి తమ మద్దతువుంటుందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా కేంద్రంతో సానుకూలత పెరిగిందనే సంకేతాలు ఆయన కూడా ఇచ్చారు. తెలంగాణలో బిజెపి నేతలైతే టిఆర్‌ఎస్‌ చేరిక ఖాయమనీ, ఇక తమ పరిస్థితి మరింత గందరగోళమవుతుందని భయపడుతున్నారు. దీని ఫలితంగా తమతో సంబంధాలు తెంచుకుంటారని తెలుగుదేశం భావిస్తున్నది. అయితే టిఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎంపి ఒకరితో మాట్లాడినప్పుడు కేంద్రంతో తమ సంబంధాలలో ఎలాటి మార్పు లేదని నాతో చెప్పారు. మోడీ బృందంలో చేరే జాబితాలో వున్న ఆ నేత ఇవన్నీ వూహాగానాలేనని కొట్టిపారేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close