ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కూటమేనట!

ఏపీలో భారతీయ జనతా పార్టీ కూటమే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సీఎం రమేష్ చెబుతున్నారు. అయితే ఆ కూటమిలో జనసేన మాత్రమే ఉంటుందని చెప్పడం లేదు. జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకుండా కేవలం బీజేపీ ఉన్న కూటమే అధికారంలోకి వస్తుదంటున్నారు. మరి వైసీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారా అనే డౌట్ వస్తుందని.. తెలిపివి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలన దారుణంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించదని చెబుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే.

తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుందో లేదో కానీ… ఆ పార్టీతో వైరానికి మాత్రం సిద్ధంగా లేదు. ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేయకుండా కనీసం న్యూట్రల్ గా ఉండి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరిస్తే చాలన్నట్లుగా ఉంది. బీజేపీకి ఏపీలో ఉన్న ఓటు బ్యాంక్ ప్రకారం ఆ పార్టీతో పొత్తులకు ఎవరూ ఆసక్తి చూపరు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒక్క కారణంగానేఆ పార్టీ విషయంలో కాస్త సాఫ్ట్ గా ఉంటారు. అయితే బీజేపీలోనూ.. ఓ వర్గం .. టీడీపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ నుంచి వెళ్లి చేరిన వాళ్లతో పాటు టీడీపీతో పొత్తు ఉంటు సీట్లు వస్తాయని ఆశపడేవారు కూడా పొత్తు కోరుకుంటున్నారు. వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న నేతలు మాత్రం పొత్తులు వద్దనుకుంటున్నారు. నిఖార్సైన బీజేపీ నేతలు ఏం చేయాలో తెలియక మాధవ్ లా సైలెంట్ గా ఉంటున్నారు. కారణం ఏదైనా బీజేపీలో ఎవరు ఫుల్ అయితే.. వారి మాట కేంద్రం దగ్గర నెగ్గుతుంది. అది ఏమిటన్నది తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close