తిరుమల కొండను కాలి నడకతో చేరుకున్న ఎన్ఆర్ఐ లు..

తెలంగాణా ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భం గా తిరుమల కొండ ను కాలి నడకతో చేరుకున్న అమెరికా ఎన్ఆర్ఐ లు..
శ్రీ రేవంత్ రెడ్డికి అమెరికా లో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి, శ్రీ రవి పొట్లూరి మరి కొందరు శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొనేందుకు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు. వారందరూ ఇంతటి విజయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి కి అందించిన తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమల చేరుకొన్నారు.
‘మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కి మొక్కుకొన్నామని, ఇప్పుడు స్వామి వారి మొక్కు చెల్లించి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలన లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలని కొరుకొంటామని శ్రీ రవి పొట్లూరి తెలిపారు. అనుముల జగదీశ్వర్ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్ రెడ్డి, స్రవంత్, ఆదిత్య, ముప్పా రాజ శేఖర్ లు తిరుమల కొండ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close