సెక్షన్ 8 జాన్తా నై: గవర్నర్‌కు తెగేసి చెప్పిన కేసీఆర్

హైదరాబాద్: సెక్షన్ 8 అమలుకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు తెగేసి చెెప్పారు. ఆయన ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్ నగరంలో ఏడాదికాలంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని, ఆంధ్రావారిమీద ఎక్కడా దాడులు జరగలేదని చెప్పారు. పరోక్షపాలనకు అంగీకరించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

సెక్షన్ 8ను అమలు చేసే అధికారం గవర్నర్‌‌కు ఉందని అటార్నీ జనరల్ రోహత్గీ నిన్న సలహా ఇవ్వటంతో వివాదాన్ని పరిష్కరించటానికి నరసింహన్ రంగంలోకి దిగారు. ఇవాళ ఇద్దరు సీఎమ్‌లను విడివిడిగా మాట్లాడటానికి పిలిచారు. ఉదయం కేసీఆర్ కలవగా, చంద్రబాబు అపాయింట్‌మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close