రాష్ట్రానికి ద్రోహం చేయవద్దని జగన్‌ను వేడుకుంటున్న వైఎస్ ఆత్మ !

జగన్ తండ్రి వైఎస్ ఆత్మగా ప్రసిద్ది చెందిన కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. జగన్ రానివ్వలేదో… కేవీపీ వెళ్లలేదో స్పష్టత లేదు కానీ ఆయన ఇటీవలి కాలంలో జగన్ కు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన పోలవరం విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేయవద్దని లేఖ రాశారు. పోలవరం విషయంలో ఎత్తు తగ్గించాలని కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తొలగ్గితే రాష్ట్ర ద్రోహానికి పాల్పడినట్లేనని జగన్ కు లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. నిధులు లేవి కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని కేవీపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందన్నరు. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని.. ఎత్తు తగ్గి్తే.. ఏపీ చాలా నష్టపోతుందన్నారు. పోలవరం ఎత్తుు తగ్గకుండా నిర్మాణం చేపట్టాలని .. ఒక వేల పోలవరం ఎత్తు తగ్గిస్తే ద్రోహం చేసినట్లేనని కేవీపీ పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గించవద్దంటూ ఇంతకు ముందు రోజే ప్రధానికి కూడా లేఖలు రాశారు.

కేవీపీ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఘాటుగా స్పందించారు. అంత దారుణంగా హత్య చేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందని స్పష్టం చేశారు. హంతకులకు శిక్షలు పడకపోతే ఇక న్యాయానికేమీ విలువ ఉండదరన్నారు. అలా హత్యలు చేసిన వాళ్లు రాక్షసులతో సమానం అన్నారు. తర్వాత మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్… అందరికీ దూరమయ్యారు. అందరూ ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే జగన్ నమ్ముకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close