క‌రోనాకి బ‌లైన మ‌రో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు

క‌రోనా విజ‌య‌తాండ‌వం చేస్తోంది. వ‌రుస‌గా టాలీవుడ్ సెల‌బ్రెటీలు క‌న్నుమూస్తున్నారు. ఈ రోజు పొద్దుట‌.. కెవి ఆనంద్ మృతి చెందారు. ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన మ‌రో ద‌ర్శ‌కుడు సైతం.. క‌రోనాకి బ‌లయ్యారు. త‌నే కుమార్ వ‌ట్టి. శ్రీ‌ విష్ణుతో `మా అబ్బాయి` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు కుమార్‌. కొన్ని రోజుల క్రితం ఆయన‌కు క‌రోనా సోకింది. రెండ్రోజుల నుంచీ ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా మారింది. కొద్దిసేప‌టి క్రితం ఆయ‌న తుది శ్వాస విడిచారు.

కుమార్ వ‌య‌సు 39 ఏళ్లు. స్వ‌స్థ‌లం శ్రీ‌కాకుళంలోని న‌ర్స‌న్న‌పేట‌. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర `ఆంజ‌నేయులు`, `సోలో`, `సారొచ్చారు`. స‌హాయ‌కుడిగా ప‌నిచేశారు. మార్తాండ్ కె.వెంక‌టేష్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ ఎడిట‌ర్ గా 35 సినిమాలకు స‌హాయం అందించాడు. 2017లో ద‌ర్శ‌కుడిగా మారారు. ఇప్పుడు ఓ క‌థ త‌యారు చేసుకుని, నిర్మాత‌ల‌కు కూడా వినిపించారు. త్వ‌ర‌లో.. ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. ఈలోగానే.. క‌రోనా బ‌లి తీసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close