లాహోర్ ఎఫెక్ట్: జనవరిలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం

మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటనతో మళ్ళీ చాలా కాలం తరువాత భారత్ పట్ల పాక్ వైఖరిలో సానుకూల మార్పు కనబడుతోంది. అందుకు మొదటి చిహ్నంగా జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులు సమావేశం అయ్యేందుకు ఇరు దేశాలు సంసింద్దత వ్యక్తం చేసాయి. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ లో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నప్పుడే ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. నిన్న మోడీ పర్యటనతో అది దాదాపు ఖాయం అయ్యింది. సుమారు ఏడాదిన్నర కాలంగా దీనిపై ప్రతిష్టంభన ఏర్పడి ఉంది. మోడీ పర్యటన పట్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ చైనా, అమెరికాతో సహా అనేక ప్రపంచ దేశాలు మోడీ లాహోర్ పర్యటనను చాలా హర్షిస్తున్నాయి. దాని వలన భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close